దయనీయ స్థితిలో ఉన్న రైతాంగాన్ని పట్టించుకోరా?
రైతు తాను పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలని, రోడ్ మీదకి వచ్చి ఆందోళన చేయడం తెలంగాణ రైతాంగం దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ...