39.2 C
Hyderabad
March 29, 2024 17: 13 PM

Tag : Fire Accedent

Slider నిజామాబాద్

వంట గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు దగ్ధం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ గ్రామంలో  గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు దగ్ధమైంది  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం  రాంపూర్ కళను గ్రామానికి చెందిన గులా రాములు, గుల పాపయ్య ఒక...
Slider మహబూబ్ నగర్

మానవత్వాన్ని చాటుకున్న ఆర్య వైశ్యులు

Satyam NEWS
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి ఇల్లు మొత్తం కాలిపోయి ఆయన కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్య వైశ్య సంఘం నాయకులు మానవత్వంతో అతడిని ఆదుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా...
Slider అనంతపురం

ఇంట్లో పెట్రోలు నిల్వతో చెలరేగిన మంటలు

Satyam NEWS
ఇంట్లో పెట్రోలు నిల్వ ఉంచుకోవడం ప్రమాదకరమని తెలిసినా అదే పని చేసి ప్రమాదంలో చిక్కుకున్నది ఒక కుటుంబం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బిటిపి రోడ్ ఎస్సి కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడ...
Slider ప్రత్యేకం

ట్రాజెడీ: దీపం వెలిగిస్తూ ఆరిపోయిన యువతి జీవితం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలో గుడిసెకు నిప్పంటుకుని యువతి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే బుడల సౌందర్య (18) అనే అమ్మాయి తల్లిదండ్రులు నాగిరెడ్డిపేట్ మండలం...
Slider జాతీయం

చండీగఢ్ బాలికల హాస్టల్ ప్రమాదంలో ముగ్గురి మృతి

Satyam NEWS
చండీగఢ్ లోని సెక్టర్ 32 లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మరణించారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో పేయింగ్ గెస్టు హాస్టల్ నడుస్తున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ...
Slider నల్గొండ

హత్య కేసులో నిందితుడి ఇల్లు కాలబెట్టిన ప్రజలు

Satyam NEWS
ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడైన వారి ఇంటిని గ్రామస్తులు తగలపెట్టేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మడలం గొలనుకొండలో సోమవారం రాత్రి కన్ రెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ...
Slider రంగారెడ్డి

పెట్రోలు బంకులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

Satyam NEWS
అసలే చలి కాలం ఆ పై వాన కూడా పడుతున్నది. అయినా సరే  హైదరాబాద్ శివారులోని షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. కార్ లో పెట్రోల్ పోస్తుండగా మంటలు వ్యాపించాయి....
Slider జాతీయం

మళ్లీ ఫైర్: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 9మంది మృతి

Satyam NEWS
ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఈ...