మహాశివరాత్రి సందర్భంగా ముసునూరు పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సేవకులు ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారిపై ఆర్టిఓ ఆఫీస్...
ఉత్తరాంధ్ర కల్పవల్లి.. విజయనగరం ఆడపడుచు, భక్త జనభాంధవి, భక్తుల కొంగు బంగారం, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నగర...
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీ యస్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్ నాయకులు కోటగిరి మండల పరిధిలో డ్యూటీ చేస్తున్న పోలీసు, రెవెన్యూ, హెల్త్ శాఖల అధికారులకు, నిరుపేదలకు 100 భోజనం...
బిచ్కుంద మండల కేంద్రంలో కరోనా మహమ్మారి పుణ్యమాని కొంత మంది చేతి వృత్తుల వారికి పని లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా బిచ్కుందలో పాత ఇనుప బాసన్లు అమ్ముకుంటూ వీరముష్టి కులానికి చెందిన కొన్ని...
కష్టాలు వచ్చినప్పుడే మానవత్వం వెలుగులోకి వస్తోంది. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే గుండె ధైర్యంతో పాటు మానవత్వం ఉన్న మనుషులు ముందుకొస్తేనే సాధ్యమవుతుంది. మనం బాగుండడమే కాదు… మన చుట్టుపక్కల ఉన్నవారు,ఎలాంటి ఆశ్రయం లేనివారు,...
ప్రాణాంతకమైనా సరే విధులు నిర్వహిస్తున్న వారిని అభినందిస్తూ పారిశుద్ధ్య కార్మికులు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి 25 రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా...
కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని సర్ధార్ పటేల్ నగర్ లో ఉన్న ఒక ప్రయివేటు హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా రెండు రోజులుగా భోజనం లేకుండా ఉన్న విద్యార్ధులను మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్...