హరితహారం క్రింద మొక్కలు నాటుటకు పకడ్బందీ కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో తెలంగాణ కు హరితహారం కార్యక్రమ అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు....
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ నెల 17వ తేదీన వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో 1000 మొక్కలు చొప్పున నాటనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష తెలిపారు. ఈ...
టి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో శుక్రవారం మొక్కను...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండల కేంద్రంలో 6వ విడత హరితహరం నిర్వహించారు. ఇందులో భాగంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో మొక్కలు...
సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ సంజీవరెడ్డి శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని 3వ,వార్డులో హరితహారం కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మూడో వార్డు ఎన్జీవోస్ కాలనీలో ఏర్పాటుచేసిన హరితవనం తనిఖీ చేసి సంతృప్తి చెందారు....
భావితరాలకు మనం ఇచ్చే కానుక ఒక అందమైన మొక్క అని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరవ విడత హరిత హారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో...
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలో నేడు ఆరోవ విడత హరితహారం ఘనంగా నిర్వహించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముచ్చర్ల పల్లి నుండి రామ్...
హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న హరిత హరం భాగంగా “శుక్రవారం గ్రీన్ డే” గా పాటిస్తూ పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ శుక్రవారం గ్రీన్ డే...
పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే గత 6 సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక...
బిచ్కుంద మండలంలో ఆరవ విడత హరితహార కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఎంపిపి అశోక్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఆయా గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు...