మంత్రాలయం వచ్చిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి
స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా శ్రీ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోనేందుకు విచ్చేశారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో...