కృష్ణా జిల్లా కొండపల్లి లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నది ఒక తల్లి. లావణ్య అనే ఆమె తన మూడు సంవత్సరాల బాబు, ఏడాది వయస్సున్న పాపకు విషం...
రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఏదో ఒక కారణంతో మహిళలను చంపేస్తూనే ఉన్నారు. ఓ మహిళను దారుణంగా కొట్టి చంపి, ఏడాది వయసు కుమార్తెను గొంతుకోసి చంపి మృతదేహాలను పెట్రోల్ పోసి...