కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం మాణిక్య పూర్ గ్రామపంచాయతీలో గల...
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.అతడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, సెప్టెంబర్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సునీల్ యాదవ్ తండ్రి కృష్ణయ్య పులివెందులలో మరణించడంతో అంతిమ సంస్కారాలకు రెండు వారాల...
2019 లో వైఎస్ జగన్ సిఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై జరుగుతున్న...
వైయస్ వివేక జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలోని ఆయన సమాధి వద్ద కుమార్తె వైయస్ సునిత అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైయస్ వివేక పార్కులో కేకును కట్...
గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం,ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్...
బాబాయ్ వివేకా హత్య కేసుపై కీలక చర్చ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్...
గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందని వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. గత ఎన్నికల్లో...
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశోధించిన సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది....