36.2 C
Hyderabad
April 24, 2024 19: 12 PM

Tag : Nirbhaya case

Slider ప్రత్యేకం

కిరాతకంగా అత్యాచారం హత్య చేసినా ప్రశాంతంగా ఉరి

Satyam NEWS
నిర్భయ దోషులను మార్చి 20న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ‘డెత్ వారెంట్’ జారీచేసిన నాటి నుంచి ఉరి తీసేవరకూ ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి...
Slider జాతీయం

ఫైనల్ జస్టిస్: మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు

Satyam NEWS
నిర్భయ కేసులో దోషులను ఊరి వేసిన అనంతరం సరిగ్గా 30 నిమిషాల పాటు ఉరి కొయ్యలకు వేలాడేలా అలానే ఉంచారు. జైలు వైద్యాధికారులు 30 నిమిషాల తర్వాత పరిశీలించి వారి శరీరాలలో ప్రాణం లేదని...
Slider ముఖ్యంశాలు

ఫైనల్ జస్టిస్: నిర్భయకు చివరకు న్యాయం దక్కింది

Satyam NEWS
దేశంలో మొట్టమొదటి సారి నలుగురిని ఒకే సారి ఉరి తీసి మహిళలపై అత్యాచారం చేసే వారికి సరైన శిక్ష విధిస్తామని దేశం చెప్పిందని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. దేశం న్యాయ వ్యవస్థపై నమ్మకం...
Slider ప్రత్యేకం

ఫైనల్ జస్టిస్: ఆ నలుగురికి ఉరి అమలు

Satyam NEWS
దేశం మొత్తం ఎదురు చూసిన క్షణాలు వచ్చేశాయి. నిర్భయ సమూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన నలుగురికి ఉరి శిక్ష అమలు జరిగింది. వారి ముఖాలను కప్పి తీహార్ జైలులో ఉరి తీసేశారు. 5.32కు...
Slider ముఖ్యంశాలు

ఫైనల్ జడ్డిమెంట్: విడాకుల కేసుకు ఉరికి సంబంధం లేదు

Satyam NEWS
నిర్భయ దోషులకు ఆఖరి నిమిషంలో కూడా ఉరి శిక్ష ను వాయిదా వేయించాలని ప్రయత్నం చేసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్భయ దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ పై అతడి భార్య విడాకుల...
Slider జాతీయం

హాంగింగ్: అయినా నిర్భయ దోషుల్లో లేదు పశ్చాత్తాపం

Satyam NEWS
నిర్భయ దోషుల ఉరితీతకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిహార్ కేంద్ర కారాగారంలో శుక్రవారం ఉదయం 5:30 గంటలకు దోషులను ఉరితీయనున్నారు. ఎట్టకేలకు ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ ఉరికంబం ఎక్కనున్నారు....
Slider ముఖ్యంశాలు

నిర్భయ దోషుల ఉరి శిక్షకు మళ్లీ డెత్ వారంట్

Satyam NEWS
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. ఈ  నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది.  ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొత్త...
Slider ప్రత్యేకం

డెత్ వారంట్: నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి ఖరారు

Satyam NEWS
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు మార్చి 3 వ తేదీన 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది....
Slider ముఖ్యంశాలు

ఫైనల్ జస్టిస్: నిర్భయ కేసులో ఇక ఉరికి దారి

Satyam NEWS
నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్​ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ దాఖలు...
Slider జాతీయం

వాంటెడ్ హ్యాంగ్ మెన్: ఉరి తీసేందుకు తలారీలు కావాలి

Satyam NEWS
నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు ఇద్దరు తలారులను పంపించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో...