నిర్భయ దోషులను మార్చి 20న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ‘డెత్ వారెంట్’ జారీచేసిన నాటి నుంచి ఉరి తీసేవరకూ ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి...
నిర్భయ కేసులో దోషులను ఊరి వేసిన అనంతరం సరిగ్గా 30 నిమిషాల పాటు ఉరి కొయ్యలకు వేలాడేలా అలానే ఉంచారు. జైలు వైద్యాధికారులు 30 నిమిషాల తర్వాత పరిశీలించి వారి శరీరాలలో ప్రాణం లేదని...
దేశంలో మొట్టమొదటి సారి నలుగురిని ఒకే సారి ఉరి తీసి మహిళలపై అత్యాచారం చేసే వారికి సరైన శిక్ష విధిస్తామని దేశం చెప్పిందని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. దేశం న్యాయ వ్యవస్థపై నమ్మకం...
దేశం మొత్తం ఎదురు చూసిన క్షణాలు వచ్చేశాయి. నిర్భయ సమూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన నలుగురికి ఉరి శిక్ష అమలు జరిగింది. వారి ముఖాలను కప్పి తీహార్ జైలులో ఉరి తీసేశారు. 5.32కు...
నిర్భయ దోషులకు ఆఖరి నిమిషంలో కూడా ఉరి శిక్ష ను వాయిదా వేయించాలని ప్రయత్నం చేసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్భయ దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ పై అతడి భార్య విడాకుల...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొత్త...
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు మార్చి 3 వ తేదీన 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది....
నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ దాఖలు...
నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు ఇద్దరు తలారులను పంపించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో...