కిటకిటలాడుతున్న పశ్చిమగోదావరి శైవ క్షేత్రాలు
కార్తీక మాస మూడో సోమవారం కావటంతో పశ్చిమగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. భీమవరం, పాలకొల్లు పంచరామాలలో ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని దేవాలయాల వద్దా భక్తులు బారులుతీరి ఉన్నారు....