ఆగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలి
అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు అన్నారు. బుధవారం దర్శి మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో అగ్రిగోల్డ్ నాయకుడు పి.నరసయ్య అధ్యక్షతన...