36.2 C
Hyderabad
April 23, 2024 21: 18 PM

Tag : Ration Card

Slider జాతీయం

రేషన్ కార్డులు తొలగింపు నిజం కాదు

Satyam NEWS
అనర్హుల నుంచి రేషన్ కార్డులు రికవరీ చేస్తునట్లు వార్తలు రావడంతో యూపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. రేషన్‌కార్డుల సరెండర్‌పైనా, అనర్హుల...
Slider మహబూబ్ నగర్

రేషన్ సరుకుల కోసం ఎవరూ పరేషాన్ కావద్దు

Satyam NEWS
రేషన్ సరుకులు పొందేందుకు వినియోగదారులు ఐరిష్ కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్పష్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...
Slider కడప

ముఖ్యమంత్రి జిల్లాలోనే రేషన్ పంపిణీకి హంసపాదు

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే ఇంటి వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నగరంలోని ఎన్జీవో కాలనీలో ఈ పథకాన్ని లాంఛనంగా...
Slider విజయనగరం

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం

Satyam NEWS
సీఎం జ‌గ‌న్..దేశానికే మార్గదర్శిగా నిలిచారని విజయనగరం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ  ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. న‌గ‌రంలోని తన నివాసం వద్ద రేషన్ సరుకుల పంపిణీ వాహనాల కు  జెండా ఊపి, ప్రజా వినియోగంలోకి...
Slider గుంటూరు

రేషన్ సరకులు డోర్ డెలివరీకి చురుకుగా ఏర్పాటు

Satyam NEWS
కొత్త సంవత్సరం నుంచి రేషన్‌ సరకులు డోర్‌ డెలివరీ అందచేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రేషన్‌ సరకులను మినీ వ్యాన్‌ ద్వారా లబ్ధిదారు ఇంటికే సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే...
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు

Satyam NEWS
లాక్ డౌన్ దృష్ట్యా ఏ ఒక్కరు తిండి లేక ఇబ్బందులు పడవద్దు అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి సూచనల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న...
Slider శ్రీకాకుళం

రేషన్ కార్డు లేని జర్నలిస్టులందరికీ ఉచిత రేషన్

Satyam NEWS
రేషన్ కార్డ్ లేని జర్నలిస్టులందరికీ కరోనా లాక్ డౌన్ సందర్బంగా ఉచిత రేషన్ అందించేందుకు జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ హామీ ఇచ్చారు. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులకు ఆయన ఇచ్చిన హామీ మేరకు...
Slider నిజామాబాద్

పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దారులకు బియ్యం ఇవ్వాలి

Satyam NEWS
లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే ఉచిత బియ్యం,నగదును కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని డీ ఎస్ ఓ లో పెండింగ్ ఉన్న  రేషన్ కార్డు దారులకు కూడా...
Slider శ్రీకాకుళం

కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
కరోనా  మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న లాక్ డౌన్ కు  ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని శ్రీకాకుళం పట్టణం 24వ డివిజన్  మహాలక్ష్మి నగర్ కాలనీ వైసీపీ యువ నాయకుడు రౌతు సూర్య నారాయణ...
Slider కడప

లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల పంపిణీ

Satyam NEWS
ఒంటిమిట్ట మండలం లోని చింత రాజు పల్లి లో పలు సంక్షేమ కార్యక్రమాలను రాజంపేట ఎమ్మెల్యే  మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అమలు చేశారు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఆయన రేషన్ కార్డులను పంపిణీ చేశారు....