పీఆర్టీయూ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండలంలో లాక్ డౌన్ సందర్భంగాడ్యూటీ చేస్తున్న పోలీసు,రెవెన్యూ,హెల్త్ సిబ్బందికి,నిరుపేదలకు 120 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయా శాఖల అధికారులకు, ఎమ్మార్సీ సిబ్బందికి మీడియా రిపోర్టర్లకు...