హన్మకొండ జిల్లా రాంపూర్ గ్రామం ప్రాధమిక పాఠశాల పిల్లలకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, రీవాక్ సంస్థ సభ్యులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్...
కరోనా విజృంభిస్తున్న వేళ విద్యార్ధుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, ఇతర ఫీజులు వసూలు చేయరాదని మధ్యప్రదేశ్ హైకోర్టు (జబల్ పూర్ బెంచ్) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 60 వేల రూపాయలు విలువ కలిగిన నోటు పుస్తకాలను, మాస్కులను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త తండు సైదారత్నం...
శ్రీకాకుళం పట్టణంలోని ఎ న్టీ ఆర్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 46 మంది విద్యార్థులకు పరీక్షకు అవసర వస్తువులను ఉచితంగా అందచేశారు. వారికి మంచి మార్కులు రావాలని...
అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం నుంచి జరగనుంది. ఎపిసిఎఫ్ఎస్ఎస్ అందజేసిన వివరాలను ప్రధానోపాధ్యాయు(హెచ్ఎం)లు పరిశీలించి వైబ్సైట్లో శనివారం నాటికి పొందుపరిచారు. విద్యార్థి, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, రేషన్...