శ్రీశైల మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి సోమవారం టిటిడి బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి శ్రీశైలంలో పట్టువస్త్రాలు సమర్పించడం...