పేదవారికి 5 లక్షల కోడిగుడ్లు ఇవ్వనున్న శ్రీనివాస హేచరీస్
లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో శ్రీనివాస హేచరీస్ 5 లక్షల కోడి గుడ్లను ప్రభుత్వానికి అందచేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆధ్వర్యంలో శ్రీనివాస హేచరీస్ ఎండి సురేష్ నాయుడు...