34.2 C
Hyderabad
April 19, 2024 19: 48 PM

Tag : Supreme Court of India

Slider ప్రత్యేకం

ఫాసిస్టు పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా?

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించడం  ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమేనని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు...
Slider ప్రత్యేకం

జగన్ సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

Satyam NEWS
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి  సుప్రీంకోర్టులో  ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ తగిలినట్లయ్యింది....
Slider ప్రత్యేకం

చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు బ్రేక్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది. ఇటీవల చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్...
Slider ప్రత్యేకం

ఆర్ 5 జోన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Satyam NEWS
పేదప్రజలకు ఇళ్లు ఇస్తామనే పేరుతో జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో సృష్టించిన ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు...
Slider ముఖ్యంశాలు

ఎన్జీటీలో సీఎం జగన్‌కు మరో ఎదురుదెబ్బ

Satyam NEWS
ఎన్జీటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి  మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటి విస్పష్ట తీర్పు ఇచ్చింది. “ఏపీలో 110 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిపివేయాలని, తాజాగా...
Slider కృష్ణ

హై కోర్టులో ఎపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

Satyam NEWS
అర్ -5 జోన్ లో ఇళ్ళ నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మళ్లీ మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు...
Slider జాతీయం

కుకీ-మైతేయ్‌ విద్వేషం వెనుక..!

Satyam NEWS
మణిపుర్‌లో హింస రేపుతున్న జాతుల వైరం రెండు నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ సమస్య అమానవీయంగా మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో మరోమారు భగ్గుమంది. దీంతో పాటు కుకీ, మైతేయ్‌ తెగల...
Slider ముఖ్యంశాలు

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్ర‌యించిన అవినాశ్‌

Satyam NEWS
సుప్రీంకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ విషయం అవినాశ్ తరపు న్యాయవాదులు మెన్ష‌న్ చేయ‌నున్నారు. న్యాయ‌మూర్తులు జెకె మ‌హేశ్వ‌రి, పి ఎస్ న‌ర‌సింహ‌లతో కూడిన వెకేష‌న్ బెంచ్ ముందుకు బెయిల్ పిటీష‌న్ మెన్ష‌న్...
Slider జాతీయం

విద్వేషాలను రగిల్చే చిత్రం ‘ది కేరళ స్టోరీ’

Satyam NEWS
వాస్తవాలను తారుమారు చేసి, అందులో అసభ్యకరమైన, ద్వేషపూరితమైన పదజాలం ఉపయోగించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై విధించిన నిషేధాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ది...
Slider జాతీయం

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సుప్రీం సమర్ధన

Satyam NEWS
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ కల్పించడానికి చేసిన రాజ్యాంగ సవరణ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కొన్ని బిసి సంఘాలు...