లాక్ డౌన్ నేపథ్యంలో రోజూవారీ ఆహారానికి నోచుకోని పేదలను ఆదుకోవాలని హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు చందు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఖైరతాబాద్ ప్రాంతంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున...
కరోనా లాక్ డౌన్ సమయంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సహాయకులు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం ఆహారం అందచేయాలని శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటేబుల్ ట్రస్ట్ నిర్ణయించింది. హైదరాబాద్ లోని...
నిర్మల్ జిల్లా సోన్ మండలంలో జఫ్రాపూర్ గ్రామంలోకి ఇటీవల విదేశాల నుండి వచ్చిన వారి ఇళ్లను జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు సందర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఎస్పీ మాట్లాడుతూ...
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రకటించిన తెలంగాణ లాక్ డౌన్ కు గ్రామస్తులు సహకరించాలని ఫతలాపూర్ సర్పంచ్ అరుణ్ కుమార్ కోరారు. బుధవారం బిచ్కుంద మండలం లోని ఫతలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో...
కరోనా వైరస్ పట్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశ మందిరంలో మంత్రి...
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని, వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంతో అంబర్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్యరంగంలోకి దిగారు. బాగ్ అంబర్ పేట్...
ఈ షాపు చిన్నదే కావచ్చు. కానీ ఆదర్శవంతమైనద అనడంలో అతిశయోక్తి లేదు. ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ అప్పుడు మనిషి మనిషికి దూరం పాటించే విధానాన్ని ఈ షాపు యజమాని అమలు చేస్తున్నాడు. సోషల్...
స్టేట్ లాక్ డౌన్ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం కృష్ణానది పరివాహక ప్రాంతాలలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. సోమశిల పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకులు...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఆదివారం జనతా కర్ఫ్యూ విధించగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ లో పాల్గొని విజయవంతం చేసిన సంగతి విదితమే. రోజు రోజుకి కి కరోనా వైరస్...
నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో...