ప్రాజెక్టులను ప్రీ క్లోజ్ చేస్తున్న జగన్ రెడ్డి
తాము అధికారంలో ఉన్నప్పుడు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.4,182 కోట్లు ఖర్చు చేశామని అయితే వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.515 కోట్లు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ...