భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్
భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని రాష్ట్ర మంత్రి కేటీర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఐటీ మంత్రి కేటీఆర్ 1369కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఖమ్మం లకారం టాంక్...