స్వాత్ లోయలో మళ్లీ పెరుగుతున్న ఉగ్రవాదం
పాకిస్థాన్లోని స్వాత్ లోయలో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పుంజుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. స్వాత్ లోయలోని చార్బాగ్ తహసీల్లో ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థుల వ్యాన్పై దాడి జరిపారు. ఈ దాడిలో డ్రైవర్ చనిపోయాడు. ఇద్దరు...