28.2 C
Hyderabad
April 20, 2024 13: 43 PM

Tag : Terrarisum

Slider ప్రపంచం

స్వాత్ లోయలో మళ్లీ పెరుగుతున్న ఉగ్రవాదం

Satyam NEWS
పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పుంజుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. స్వాత్ లోయలోని చార్‌బాగ్ తహసీల్‌లో ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థుల వ్యాన్‌పై దాడి జరిపారు. ఈ దాడిలో డ్రైవర్ చనిపోయాడు. ఇద్దరు...
Slider ప్రత్యేకం

తెలుగు రాష్ట్రాలో పలుచోట్ల NIA సోదాలు

Satyam NEWS
దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎడతెరిపిలేని సోదాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఏకకాలంలో 23 బృందాలతో NIA నేడు సోదాలు నిర్వహిస్తున్నది....
Slider ప్రపంచం

భారత్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాక్ డిమాండ్

Satyam NEWS
భారత దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలకు భారత్ విఘాతం కలిగిస్తున్నదనడానికి తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ...
Slider ప్రత్యేకం ప్రపంచం

ఈ తెలుగు వాళ్లు ఇద్దరూ అంతర్జాతీయ ఉగ్రవాదులట

Satyam NEWS
భారత్ సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కేసులు నిరూపిస్తుంటే పాకిస్తాన్ మాత్రం అలాంటివేం లేకుండా భారత్ ను ఏదో ఒక విధంగా ఉగ్రవాద కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మరీ ముఖ్యంగా...