రాజన్న:భక్తులను కోడెలు కుమ్మకుండా చూడయ్యా
పశుపతి రాజన్నకి పశువైన ఎద్దును నంది రూపంలో భక్తితో ప్రజలు సమర్పించే కానుకే కోడెమొక్కు.వందలాది సంవత్సరాలనుండి ఇక్కడ ఇది ఆచారం.కాగా పెరుగుతున్న భక్తుల రద్దీ కి అనుగుణంగా ఆలయం లేకపోవడంతో కోడెలు మనుషులు ఎదురెదురవుతుండటం,కోడెల...