ఐ టి ఎటాక్: ఇక ఇప్పుడు విజయవాడ డాక్టర్ల వంతు
విజయవాడలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులపై ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ ఆదాయపన్ను శాఖకు మాత్రం పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. విజయవాడలోని...