విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్న పుట్టిన ఊరిపై మమ కారంతో ఓ ఎన్నారై పలు దళిత వాడల్లో త్రాగునీటి ఆర్వో ప్లాంట్ల తో పాటూ గుళ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వివరాల్లోకి...
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖొగ్దూర్ గ్రామపంచాయతీ లో అడాణేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతిష్ పవార్ ఆధ్వర్యంలో చల్లటి నీటి శుద్ధి కరణ యంత్రం అందించారు. మొత్తం రు.51000, వెచ్చించి గ్రామస్తులకు ఈ సేవలు...
కడపజిల్లా పెనగలూరు ఆనంతంపల్లె గ్రామ సచివాలయం కు ఎన్నారై తుమ్మల రత్నం నాయుడు సహకారంతో ఆయన సోదరుడు రమణ నాయుడు వాటర్ కులర్ బహుకరించారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తో పాటు...
శ్రీకాకుళం పట్టణం మధ్యలో మురికి నీటితో ప్రవహిస్తున్న నాగావళి నదిని శ్రీకాకుళం పట్టణ కార్పొరేషన్, శానిటేషన్, ఆరోగ్యశాఖ, అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం ప్రజలు ఇంటిలోవాడుక మురికి నీటిని అనేక కాలువల...
అన్ని లైసెన్సులు ఉంటే మంచి నీళ్ల వ్యాపారం చేసుకోవచ్చు. తప్పులేదు. అయితే నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలిగొనే అధికారం మాత్రం ఎవరికీ ఉండదు. అయితే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మాత్రం నీటి...