తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక కంటెయినర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విశాఖ ఓడరేవు నుంచి ఒక డ్రగ్స్ కంటెయినర్ సృష్టించిన సంచలనం మరువక ముందే జగన్ ఇంటి నుంచి...
కూతురు కొడుకు మధ్య చెలరేగిన ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లి ఇప్పుడు మరో కొత్త నాటకం ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఎవరీ కూతురు, కొడుకు, తల్లి అనుకుంటున్నారా? కూతురు వై ఎస్ షర్మిల, కొడుకు వై...
ఏలూరు నియోజకవర్గం లో టి డి పి జనసేన పార్టీల మధ్య కొంతకాలం గా ఏర్పడిన అగాధానికి తెరపడింది. అసంతృప్తితో రగిలిపోతున్న రెడ్డప్పలనాయుడు వర్గం టి డి పి బి జె పి జనసేన...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖే రాజధాని ప్రకటనకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సీరియస్ అయ్యారు. తాటాకు చప్పుళ్ళుకు కుందేళ్ళు బెదరవు. ఉత్తర కుమార ప్రగల్భాలకు ఓట్లు పడవు. రాజధానిపై...
స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్...
విద్యుత్ బిల్లుల పేరుతో గ్రామపంచాయతీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా దోచి వేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు...
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబును పలుమార్లు కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తాను టీడీపీలో ఎప్పుడు చేరేదీ ఇవాళ సోషల్...
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు...
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని, రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం...
వైయస్సార్ కడప జిల్లా పులివెందుల పాత బస్టాండ్ దగ్గర వైయస్సార్ విగ్రహం పాదాల దగ్గర భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం పై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం...