32.2 C
Hyderabad
March 28, 2024 22: 48 PM
Slider తెలంగాణ

గోదావరి పడవ ప్రమాద మృతులకు కేసీఆర్ సంతాపం

kcr

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related posts

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటు అనుమతి లేదు

Satyam NEWS

మరో 48గంటలు వర్షాలు.. సహాయక బృందాలు సిద్ధం

Bhavani

పోలీసుల కళ్లు గప్పి బుల్లెట్ పై దూసుకు వచ్చి

Satyam NEWS

Leave a Comment