27.7 C
Hyderabad
April 26, 2024 04: 59 AM
Slider తెలంగాణ

ప్రధాని మోదీతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ

kcr modi

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా సమావేశమై ప్రధానితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్రం సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీని తెలంగాణ సిఎం కేసీఆర్‌ కోరినట్లు సమాచారం

Related posts

డాక్టర్ అవతారం లో విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్

Satyam NEWS

పోలీసు కేసు ఇన్విస్టేగేష‌న్ లో ఆధారాలే ముఖ్యం

Satyam NEWS

ఇసుక టిప్పర్లు అతివేగంతో తరచూ ప్రమాదాలు..

Satyam NEWS

Leave a Comment