35.2 C
Hyderabad
April 24, 2024 11: 09 AM
Slider తెలంగాణ

ఇంకో ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా!

pjimage (9)

టిక్ టాక్ వలన ఎన్నో ప్రమాదాలు  జరుగుతున్నా యువత జాగృతం కావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో టిక్ టాక్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. దినేష్ అనే యువకుడు గోను గొప్పుల శివారులోని కప్పుల వాగు చెక్ డ్యామ్‌లో టిక్ టాక్ చేస్తూ.. నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. తన ఇద్దరు స్నేహితులు టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తుండగా దినేష్ ఆ నీటిలో నటిస్తూ కొట్టుకుపోయాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆదివారం అతని మృతదేహం లభ్యమైంది. టిక్ టాక్ వల్లే తమ కుమారుడి ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. o

Related posts

ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలి

Satyam NEWS

సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న చోట బిజెపి బలంగా ఉంటుంది

Satyam NEWS

ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బందికి వేధింపుల కరోనా

Satyam NEWS

Leave a Comment