36.2 C
Hyderabad
April 16, 2024 20: 31 PM
Slider మహబూబ్ నగర్

ఉప్పల ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిత్యావసరాల పంపిణీ

Uppala charitable

గత కొన్ని రోజులుగా దేశం మొత్తం లాక్ డౌన్  ఉన్నందున నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ఎందరో దాతలు ముందుకు వస్తున్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మిక సిబ్బందికి 25 రైస్ ప్యాకెట్, నిత్యావసర సరుకులు అందచేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గా, ఎంపీపీ తిరుమణి  నిర్మల శ్రీశైలంగౌడ్, సర్పంచ్ లలిత జ్యోతయ్య, గోపాల్ నాయక్, వెంకటపురం సర్పంచ్ రమేష్ యాదవ్, ఖానాపూర్ సర్పంచ్  వెంకట్ రామ్ రెడ్డి, జగదీశ్వర్, వార్డు సభ్యులు నూకం కోటేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్  యాదవ్ యువకులు  వెంకటేష్ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జీ హుజూర్… నీబాంచన్ కాల్మొక్కుతా… ఇంకా… ఇంకా…

Satyam NEWS

పాలిటెక్నికల్ రెమిడియల్ లెక్చరర్స్ పీఈటీలు వెంటనే ఇవ్వాలి

Satyam NEWS

అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పయనం

Satyam NEWS

Leave a Comment