రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ రహదారిపై అరెపల్లివద్ద జరిగిన రోడ్ ప్రమాదం లో ఒక వృద్ధురాలు మృతి చెందింది .వేములవాడ రాజన్న దర్శనానికి వేములవాడ చేరుకున్న పరకాలజిల్లా పోచారం గ్రామనికి చెందిన కోయడ సరమ్మ (65)ను తిరుగు ప్రయాణము లో ఆరెపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక సిఐ శ్రీధర్ ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post