35.2 C
Hyderabad
April 24, 2024 13: 08 PM
Slider కరీంనగర్

కరోనా ఎఫెక్ట్: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

vemulawada 20

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం కల్పించడం లేదు. కేవలం ఆలయ ఆచార్యులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ,రాత్రి వేళల్లో స్వామికి జరగాల్సిన నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. భక్తులకు మాత్రం ఆలయప్రవేశం ఉండదు.

Related posts

కార్తీక మాసంలో విష్ణుస్మ‌రణ అత్యంత ఫ‌ల‌దాయకం

Satyam NEWS

మరో సారి సత్తా చాటిన నల్లగొండ  జిల్లా పోలీసులు

Satyam NEWS

జిల్లా సర్వజన హాస్పటల్ లో హఠాత్ పరిణామం…!

Satyam NEWS

Leave a Comment