30.7 C
Hyderabad
April 19, 2024 08: 19 AM
Slider కరీంనగర్

వోట్ థాట్:తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటెయ్యండి

vote congress adi

వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5, 8, 9,10వ వార్డుల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ తో కలిసి జడ్పీటీసీ నాగం కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా వేములవాడ పట్టణం వెనుకబాటుకు కారణమైన టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మహిళలు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Related posts

వర్షాలు కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు వల్ల ప్రమాదాలు

Satyam NEWS

యల్లారెడ్డి గూడా శ్రీహనుమాన్ దేవాలయ నూతన కమిటీ

Satyam NEWS

జర్నలిస్టులకు ఇంటి స్థలం మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment