31.2 C
Hyderabad
April 19, 2024 05: 19 AM
Slider కృష్ణ

ప్రభుత్వ వైన్ షాపుల్లో అడ్డగోలు దోపిడీ

#wineshop

కృష్ణ జిల్లాలోని నందివాడ మండలం తమిరిస గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపుల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతున్నది.

అక్కడి సిబ్బంది నకిలీ ఎమ్మార్పీ స్టిక్కర్లు అంటించి  మోసాలకు పాల్పడుతున్నారు. 150 రూపాయల బాటిల్‌పై 190 రూపాయల నకిలీ స్టిక్కర్లు అంటించి మరీ దోపిడి చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లను ఎక్సైజ్ సీఐ నాగమణి విచారించారు. భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు ఎక్సయిజ్ అధికారులు గుర్తించారు.

కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Related posts

ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారను: ఎంపీ ఆదాల

Bhavani

పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment