27.7 C
Hyderabad
April 18, 2024 07: 09 AM
Slider ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

ap-cm-ys-jagan-mohan-reddy

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. సహాయ కార్యక్రమాలకోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన మంత్రులకు, అధికారులకు ఆదేశం ఇచ్చారు.

Related posts

విజయా విద్యాసంస్థల అమృత లత జన్మదినం నేడు

Satyam NEWS

బ్రాహ్మణులకు నిత్యావసరాలు ఇచ్చిన గాయత్రి సొసైటీ

Satyam NEWS

ఆశీల పేరుతో అక్రమ వసూళ్లు.. చిరు వ్యాపారుల నిలువు దోపిడీ

Sub Editor

Leave a Comment