32.2 C
Hyderabad
June 4, 2023 20: 05 PM
Slider ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

ap-cm-ys-jagan-mohan-reddy

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. సహాయ కార్యక్రమాలకోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన మంత్రులకు, అధికారులకు ఆదేశం ఇచ్చారు.

Related posts

చరిత్రను మార్చబోయే తొలి అడుగు ఇంగ్లీష్ మీడియం

Satyam NEWS

భారత సైనికులకు ప్రాణాంతకంగా మారిన మంచు కొండ చరియలు

Satyam NEWS

కరోనా కేసులు పెరగడంతో స్కూళ్లు బంద్ చేసిన హిమాచల్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!