24.7 C
Hyderabad
February 10, 2025 22: 27 PM
Slider ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

ap-cm-ys-jagan-mohan-reddy

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై మరోసారి అధికారులతో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. సహాయ కార్యక్రమాలకోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన మంత్రులకు, అధికారులకు ఆదేశం ఇచ్చారు.

Related posts

దరఖాస్తుదారులకు సౌకర్యాలు కల్పించాలి

mamatha

ప్రొటెస్ట్: నరసరావుపేటలో సంపూర్ణంగా బంద్

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాయచోటిలో మానవహారం

Satyam NEWS

Leave a Comment