39.2 C
Hyderabad
April 25, 2024 15: 07 PM
Slider ముఖ్యంశాలు

నవంబర్ ఆదాయం 131 కోట్లు

#ttd

తిరుమల శ్రీవారికి గతనెల భారీగా హుండీ కానుకలు లభించాయి. నవంబరులో వచ్చిన మొత్తం రూ.131.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గత కొన్ని మాసాలుగా హుండీ కానుకలు ప్రతినెలా రూ.100 కోట్లు దాటుతున్నాయి. నవంబరులో రూ.131.56 కోట్ల కానుకలు లభించాయి.  ఈ సంవత్సరం ముగిసే సరికి శ్రీవారి హండీ కానుకలు రూ.వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉంది.

Related posts

పద్మశాలి ఉద్యోగి చేత ఈఓ కాళ్లు పట్టించుకోవడం అహంకారానికి నిదర్శనం

Satyam NEWS

ముందు జాగ్రత్తలు పాటిద్దాం: కరోనా వ్యాప్తి అరికడదాం

Satyam NEWS

ట్రాజెడీ: పిల్లలను అనాధలుగా చేసిన ఈదురుగాలులు

Satyam NEWS

Leave a Comment