తిరుమల శ్రీవారికి గతనెల భారీగా హుండీ కానుకలు లభించాయి. నవంబరులో వచ్చిన మొత్తం రూ.131.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గత కొన్ని మాసాలుగా హుండీ కానుకలు ప్రతినెలా రూ.100 కోట్లు దాటుతున్నాయి. నవంబరులో రూ.131.56 కోట్ల కానుకలు లభించాయి. ఈ సంవత్సరం ముగిసే సరికి శ్రీవారి హండీ కానుకలు రూ.వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉంది.
next post