గుజరాత్ దుర్ఘటనలో మరణించిన వారికి కాంగ్రెస్స్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర లో 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపo ప్రకటించారు. 54వ రోజు భారత్ జోడోయాత్ర షాద్నగర్లో ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది. జోడో యాత్ర లో సర్దార్ పటేల్ , ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆపై గుజరాత్లోని మోర్బి సస్పెన్షన్ బ్రిడ్జి దుర్ఘటనలో మరణించిన వారి ని స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు.
previous post
next post