37.2 C
Hyderabad
March 28, 2024 17: 44 PM
Slider ముఖ్యంశాలు

జోడోయాత్ర లో 2 నిమిషాలు మౌనం

#rahul

 గుజరాత్‌ దుర్ఘటనలో మరణించిన వారికి కాంగ్రెస్స్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర లో  2 నిమిషాలు మౌనం పాటించి సంతాపo ప్రకటించారు. 54వ రోజు భారత్ జోడోయాత్ర షాద్‌నగర్‌లో ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది. జోడో యాత్ర లో  సర్దార్ పటేల్ , ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఆపై గుజరాత్‌లోని మోర్బి సస్పెన్షన్ బ్రిడ్జి దుర్ఘటనలో మరణించిన వారి ని స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు.

Related posts

డోర్నకల్‌ – మిర్యాలగూడెం రైల్వే లైను ఎలైన్‌మెంట్‌ మార్పుచేయాలి

Bhavani

పేరుకు పార్ట్ టైం పని ఫుల్ టైం జీతాలు మాత్రం హాఫ్ టైం

Satyam NEWS

స్వర్ణ మయమైన రాఘవేంద్రుని బృందావనం

Satyam NEWS

Leave a Comment