31.7 C
Hyderabad
April 25, 2024 00: 41 AM
Slider రంగారెడ్డి

నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా

#narsingipolicestation

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్​ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారుల కోసం నార్సింగ్ పీఎస్​ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్​ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

Related posts

మేళ్ళచెరువు మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా

Satyam NEWS

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీప‌ద్మావ‌తి

Satyam NEWS

బీడి కార్మికులకు ఇండ్ల స్థలాల కేటాయింపు

Satyam NEWS

Leave a Comment