26.2 C
Hyderabad
March 26, 2023 11: 41 AM
Slider తెలంగాణ

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

pjimage (5)

వేములవాడ పట్టణంలోని  మూల వాగుపై నిర్మాణ దశలో ఉన్న రెండో బ్రిడ్జి పాక్షికంగా కూలింది. రూ.28 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణపు పనులు నాసిరకం గా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.   4 ఏళ్లుగా ఈ నిర్మాణపు పనులు కొనసాగుతుండగా మొదటి బ్రిడ్జ్ ని పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడం తో ఈ నిర్మాణపు పనులు  మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఎగువ  ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు లో వర్షపు నీటి ప్రవాహం ఉదృతంగా కొనసాగుతున్నది. ఈ ప్రవాహం మూలంగా పాక్షికంగా గా కృంగి .. మధ్యలో కూలింది.కూలిన బ్రిడ్జ్ ను చూడడానికి ప్రజలు బారులు తీరుతున్నారు.

Related posts

షబ్బీర్ అలిని గెలిపించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపు

Satyam NEWS

బిగ్‌బాస్ ఫేమ్ అజయ్ కతుర్వార్ “అజయ్ గాడు” ఫస్ట్ లుక్ లాంచ్

Satyam NEWS

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!