22.7 C
Hyderabad
February 14, 2025 01: 44 AM
Slider విశాఖపట్నం

4 రూపాయలకే బిర్యానీ: ఎగబడ్డ జనం

#4rsbiryani

నర్సీపట్నంలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రూపాయలకు మాత్రమే బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు రెస్టారెంట్ వద్దకు చేరుకొని బిర్యాని కోసం బారులు తీరారు. చిన్నపిల్లల సైతం లైన్లో నుంచొని బిర్యానీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ ఇదే విషయం టౌన్ లో హాట్ టాపిక్ అయింది.

Related posts

ఎమ్మెల్యే సైదిరెడ్డి బెదిరింపులకు బెదరవద్దు

Satyam NEWS

మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదు

Satyam NEWS

అంటు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

mamatha

Leave a Comment