28.2 C
Hyderabad
April 30, 2025 06: 55 AM
Slider జాతీయం

మరో భారీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మృతి

#terrarist

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల పలు ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.

Related posts

హైయ‌ర్ క‌ని కారు తీసుకెళ్లాడు…త‌ర్వాత ఫోన్ స్విచ్చాఫ్

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Satyam NEWS

ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా కంపించిన భూమి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!