28.2 C
Hyderabad
March 27, 2023 10: 09 AM
Slider తెలంగాణ

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

worangal

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులు కడిపికొండ నుంచి విహార యాత్రకు వెళ్లగా అందులో ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. మరో 9 మంది ఆచూకీ ఇప్పటి వరకూ దొరకలేదు. ఈ గోదావరి పడవ ప్రమాదంలో మృతదేహాలు దొరికిన వారి వివరాలు : 1.బాసికే దశరథం, 2.గోరె ప్రభాకర్, 3.దర్శనాల సురేష్, 4.బాసికే వెంకటస్వామి, 5.అరెపల్లి యాదగిరి. ఆదివారం విహార యాత్రకు వెళ్లి సోమవారం తిరిగి వచ్చేద్దామనుకున్న వీరికి ఈ ప్రమాదం సంభవించింది.

Related posts

“నేనెవరు” ఫస్ట్ సాంగ్ ‘నిలువవే’ లాంచ్

Satyam NEWS

పెరిగిన వేతనాలు తక్షణమే ఇవ్వాలి: సిఐటియు డిమాండ్

Satyam NEWS

జాకొర ఎత్తిపోతల పథకానికి రేపు భూమిపూజ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!