27.7 C
Hyderabad
March 29, 2024 04: 49 AM
Slider తెలంగాణ

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

worangal

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులు కడిపికొండ నుంచి విహార యాత్రకు వెళ్లగా అందులో ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు. మరో 9 మంది ఆచూకీ ఇప్పటి వరకూ దొరకలేదు. ఈ గోదావరి పడవ ప్రమాదంలో మృతదేహాలు దొరికిన వారి వివరాలు : 1.బాసికే దశరథం, 2.గోరె ప్రభాకర్, 3.దర్శనాల సురేష్, 4.బాసికే వెంకటస్వామి, 5.అరెపల్లి యాదగిరి. ఆదివారం విహార యాత్రకు వెళ్లి సోమవారం తిరిగి వచ్చేద్దామనుకున్న వీరికి ఈ ప్రమాదం సంభవించింది.

Related posts

షూటింగ్ లో జాతీయ పోటీలకు ఎంపికైన బిసి గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక

Bhavani

అన్నకు ఏసీబీ వల… తమ్ముడు నకిలీతో విలవిల

Satyam NEWS

త్వరలో పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగవచ్చు

Satyam NEWS

Leave a Comment