30.2 C
Hyderabad
February 9, 2025 20: 22 PM
Slider చిత్తూరు

తిరుమల బాలాజీకి రూ.6 కోట్ల విరాళం

#donationtottd

చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ ఆదివారం టిటిడి ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం రూ. కోటి విలువైన డిడిలను టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టిటిడి ట్రస్టులకు గతంలో దాత అనేక  మార్లు విరాళంగా అందజేశారు.

Related posts

కడప జిల్లా జడ్పీగిరి కోసం మేడా విజయశేఖర్ రెడ్డి యత్నం

Satyam NEWS

టెర్రిబుల్: బాలుడికి టీచర్ నుంచి లైంగిక వేధింపులు

Satyam NEWS

దేశంలోనే ఖరీదైన ఎన్నిక మునుగోడు ఎన్నిక

Murali Krishna

Leave a Comment