38.2 C
Hyderabad
April 25, 2024 13: 30 PM
Slider జాతీయం

చలామణి లోకి రూ.75 నాణెం

#75rscoin

దేశంలో రూ.75 విలువగల నాణెం  చలామణి లోకి వచ్చింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ  ప్రారంభించిన నేపథ్యంలో దీనికి గుర్తుగా ఈ కొత్త నాణెం ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి అధికారిక గెజిట్‌ను ఆర్థిక వ్యవహారాల శాఖ వెలువరించింది. ఈ కొత్త కాయిన్ దాదాపుగా 35 గ్రాములు పైబడి ఉంది. నాణెం ఓ వై పు అశోక చక్రం సింహం, మధ్యలో దేవనాగరి లిపిలో భారత్ పేరు, ఇంగ్లీషులో ఇండియా పదం ఉన్నాయి. రూపాయి గుర్తు, ఈ నాణెం మారక విలువ 75 అంకె ఉంన్నాయి. మరో వైపున నూతన పార్లమెంట్ భవనం ప్రాంగణం ప్రతిమ, దిగువన 2023 అంకెలు ఉంటాయి. రూ 75 నాణెం దేశానికి స్వాతంత్య్ర సిద్ధికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. ఈ నాణెం త్వరితగతిన తమ వంతుగా దక్కించుకోవాలని పౌరులలో ఆసక్తి నెలకొంది.

Related posts

“స్పందన” ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలి…!

Satyam NEWS

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

తెలుగుదేశం నాయకులపై వైసిసి వేటాడి దాడి

Satyam NEWS

Leave a Comment