37.2 C
Hyderabad
March 29, 2024 21: 10 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ పాతబస్తీలో గోడ కూలి 8 మంది మృతి

#AsaduddinOwaisi

చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ లో ఘోరం జరిగింది. అక్కడి ఒక ప్రహరీగోడ కూలిపోవడంతో 8 మంది వరకూ మరణించారు.

ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రహరీ గోడ కూలి అక్కడి సమీపంలో ఉన్న ఐదు ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తక్షణమే అక్కడకు చేరుకున్నారు.

ఆయనతో బాటు ఆయన సోదరుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా వెళ్లారు. బాధితులతో మాట్లాడారు.

Related posts

ట్రిబ్యూట్: అమర జవాన్లకు ఘన నివాళి

Satyam NEWS

పవనిజం: కింగా?? కింగ్ మేకరా??

Satyam NEWS

క‌ర్త‌వ్య దీక్ష‌లో ఆమె దిట్ట‌..విదుల నిర్వ‌హ‌ణ‌లో “తగ్గేదేలే”….!

Satyam NEWS

Leave a Comment