39.2 C
Hyderabad
April 25, 2024 16: 38 PM
Slider ముఖ్యంశాలు

కరెంటు తీగలు తగిలి 9 మంది కూలీల మృతి

#Agriculture Labour

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో పెను విషాదం చోటు చేసుకున్నది. మిరపకాయలు కోత పనికి వచ్చి తిరిగి ట్రాక్టర్ లో  ఇంటికి వస్తున్న 9 మంది కూలీలు కరెంటు షాక్ తో మరణించారు. ట్రాక్టర్ పై ఉన్నవారికి హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు.

మృతులు అందరూ రాపార్ల గ్రామానికి చెందిన వారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.

Related posts

రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ

Satyam NEWS

రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్

Satyam NEWS

బురద చల్లడమే తప్ప ఇప్పటి వరకూ నిందితులు దొరకలేదు

Satyam NEWS

Leave a Comment