ప్రజా సేవకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించింది ఈ బామ్మ. గ్రామాభివృద్దే లక్ష్యం గా రాజస్థాన్ రాష్ట్రంలోని పురానాబాస్ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్యాదేవి అనే వృద్ధ మహిళ సర్పంచ్గా పోటీ చేసి గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో బామ్మకు గ్రామ ప్రజలే కాకా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. బామ్మ మాట్లాడుతూ గ్రామానికి సేవ చేయాలనే ఎన్నికల బరిలో దిగాను.నన్ను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు అని తెలిపారు.
previous post
next post