గుంటూరు జిల్లా తెనాలి లోని నందుల పేటలో ఖాళీ స్థలములో గంజాయి మొక్కను పెంచుతున్న ఓ యువకుడు పోలీసులకు దొరికాడు. మొక్కకు వచ్చిన ఆకులు కోసి అరకేజి ఆకులు ఆ యువకుడు ఎండబెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి గంజాయి మొక్కను, అరకెజి గంజాయిని పట్టుకున్నారు. గంజాయి మొక్కలు మరికొన్నీ చోట్ల పెంచుతునట్టు అనుమానం ఉంది. నిండుతుడు గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటికోసం గాలిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి గంజాయిపై పోలీసులు దాడులు చేస్తున్నారు.
previous post