Slider విశాఖపట్నం

విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం

#rape

విశాఖపట్నం లో ఘోరం జరిగింది. విశాఖ పి ఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతకం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 15 సంవత్సరాల మైనర్ బాలికపై ఎన్. సాయి తేజ అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదుతో సాయి తేజను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పిఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

వెంకటేష్ హీరోగా తెలుగులో ‘అసురన్’

Satyam NEWS

లాక్ డౌన్ లోనూ బిట్ శాట్, NTSE -2 ఆన్ లైన్ టెస్ట్స్

Satyam NEWS

అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment