వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఫిర్యాదు మేరకు నమోదు అయిన చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసు విచారణను ఈ నెల 21కి ఏసీబీ కేసు వాయిదా వేసింది.
2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తులు పై ఏసీబీ కి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేసింది. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకున్నడంటూ లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేశారు.
ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005 లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. చంద్ర బాబు పై స్టే ను ఇటీవలే వెకెట్ చేశారు.
నేతల కేసుల విచారణ లో భాగంగా మళ్ళీ తెర మీదకు ఈ కేసు వచ్చింది. తదుపరి విచారణను ఏసీబీ కోర్ట్ వచ్చే నెల 21 కు వాయిదా వేసింది.
2 comments
ఓకే వార్త లో రెండు విరుద్దమైన ప్రకటన చేశారు. ఏది కరెక్ట్.ఈ నెల 21, వచ్చే నెల 21న వాయిదా…??
sorry for the mistake ఈ నెల 21