27.7 C
Hyderabad
April 25, 2024 09: 23 AM
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ నెల 21 కి వాయిదా

#Chandrababu Naidu TDP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఫిర్యాదు మేరకు నమోదు అయిన చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసు విచారణను ఈ నెల 21కి ఏసీబీ కేసు వాయిదా వేసింది.

2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తులు పై ఏసీబీ కి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేసింది. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తిగత ఆస్తులను  పెంచుకున్నడంటూ లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేశారు.

 ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005 లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. చంద్ర బాబు పై స్టే ను ఇటీవలే వెకెట్ చేశారు.

నేతల కేసుల విచారణ లో భాగంగా మళ్ళీ తెర మీదకు ఈ కేసు వచ్చింది. తదుపరి విచారణను ఏసీబీ కోర్ట్ వచ్చే నెల 21 కు వాయిదా వేసింది.

Related posts

సంగారెడ్డి ల్యాండ్ పార్సెల్స్ ప్రి బిడ్ మీటింగ్ సక్సెస్

Satyam NEWS

టి‌డి‌పి గడియారాలు వచ్చేస్తున్నాయ్

Murali Krishna

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన

Satyam NEWS

2 comments

Sharma October 9, 2020 at 5:31 PM

ఓకే వార్త లో రెండు విరుద్దమైన ప్రకటన చేశారు. ఏది కరెక్ట్.ఈ నెల 21, వచ్చే నెల 21న వాయిదా…??

Reply
Satyam NEWS October 9, 2020 at 7:41 PM

sorry for the mistake ఈ నెల 21

Reply

Leave a Comment