32.7 C
Hyderabad
March 29, 2024 13: 14 PM
Slider కర్నూలు

నంద్యాల ఈఈ పై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడి

#nandyalaEE

కర్నూలు జిల్లా నంద్యాలలోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న కోణంలో విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో నీరు – చెట్టులో వేల కోట్లు పనులు చేశారు..దానికి సంబంధించిన కమీషన్ ల రూపంలో కాంట్రాక్టర్లు కొన్ని వందల కోట్లు ఈఈ రాజశేఖర్ కు ముట్టజెప్పారని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనర్ ఇరిగేషన్ పైనే కాకుండా కేసీ కెనాల్, తెలుగుగంగ కార్యాలయాలలో పనిచేస్తున్న డిఈఈ, ఏఈఈ, జేఈఈ లపై ఏసీబీ అధికారుల కన్ను వేశారని తెలిసింది.

Related posts

ఎన్టీఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Bhavani

ఎమ్మెల్యే దేవిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్న సుంకోజు

Satyam NEWS

మారిన వాతావరణం.. చల్ల బడిన విజయనగరం..!

Satyam NEWS

Leave a Comment