ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు గా అచ్చెంనాయుడు ను నియమించనున్నారు.
ఈ నెల 27న అధికారికంగా టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఏపి టిడిపి అధ్యక్షుడుగా కళా వెంకటరావు ఉన్నారు.
టీడీపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మళ్లీ బీసీ వర్గానికే ఇవ్వనున్నారు.